ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుస్సాముద్దీన్‌ శుభారంభం

ABN, First Publish Date - 2021-03-03T09:39:07+05:30

బాక్సమ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో మంగళవారం ప్రకటించిన డ్రాలో ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ మేరీకోమ్‌, ఆసియా గేమ్స్‌ స్వర్ణ పతక విజేత అమిత్‌ పంగల్‌తో సహా మొత్తం 12 మంది భారత బాక్సర్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాస్టెల్లాన్‌ (స్పెయిన్‌): బాక్సమ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో మంగళవారం ప్రకటించిన డ్రాలో ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ మేరీకోమ్‌, ఆసియా గేమ్స్‌ స్వర్ణ పతక విజేత అమిత్‌ పంగల్‌తో సహా మొత్తం 12 మంది భారత బాక్సర్లు నేరుగా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ఇక తెలుగు కుర్రాడు మహ్మద్‌ హుస్సాముద్దీన్‌ టోర్నీలో శుభారంభం చేశాడు. తొలిరౌండ్లో స్థానిక బాక్సర్‌ జాన్‌ మాన్యుయెల్‌ టోరె్‌సను హుస్సాముద్దీన్‌ చిత్తుచేసి తదుపరి బౌట్‌కు దూసుకెళ్లాడు.  


Updated Date - 2021-03-03T09:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising