ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుస్సాముద్దీన్‌కు రజతం

ABN, First Publish Date - 2021-03-07T09:39:57+05:30

బాక్సమ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో తెలుగు బాక్సర్‌ హుస్సాముద్దీన్‌ (57 కేజీలు) రజత పతకంతో సరిపెట్టుకొన్నాడు. హుస్సాముద్దీన్‌ సహచర బాక్సర్‌ కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతను ఫైనల్‌ నుంచి తప్పుకున్నట్టు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాస్టెల్లాన్‌ (స్పెయిన్‌): బాక్సమ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో తెలుగు బాక్సర్‌ హుస్సాముద్దీన్‌ (57 కేజీలు) రజత పతకంతో సరిపెట్టుకొన్నాడు. హుస్సాముద్దీన్‌ సహచర బాక్సర్‌ కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతను ఫైనల్‌ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. 63 కేజీల ఫైనల్లో నికోలాయ్‌ టెర్టారియన్‌నుపై గెలిచి మనీష్‌ కౌశిక్‌ స్వర్ణ పతకం సాధించాడు. అయితే వికాస్‌ కిషన్‌ (69 కేజీలు) ముబా సిసోఖో (స్పెయిన్‌) చేతిలో ఓడాడు. కాగా, మహిళల ఫైనల్స్‌లో ఓడిన పూజా రాణి (75), జాస్మిన్‌ (57) రజత పతకాలతో సంతృప్తి చెందారు. సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కేజీలు) గాయంతో ఫైనల్లో పాల్గొనలేదు. 

Updated Date - 2021-03-07T09:39:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising