ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాథోడ్‌కు స్వర్ణం.. దీప్తికి రజతం

ABN, First Publish Date - 2021-03-01T09:45:59+05:30

సౌత్‌జోన్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుల పతక జోరు కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సౌత్‌జోన్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుల పతక జోరు కొనసాగుతోంది. కేరళలోని కోజికోడ్‌లో ఆదివారం జరిగిన అండర్‌-16 బాలుర 300 మీటర్ల రేసులో రాథోడ్‌ సెహ్వాగ్‌ 35.75 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి స్వర్ణం సాధించాడు. అండర్‌-18 బాలికల 200 మీటర్లలో దీప్తి 24.68 సెకన్లలో రేసు ముగించి రెండోస్థానంతో రజత పతకం అందుకుంది. 

Updated Date - 2021-03-01T09:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising