ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెమీస్‌లో నలుగురు భారత బాక్సర్లు

ABN, First Publish Date - 2021-04-20T10:52:00+05:30

యూత్‌ బాక్సింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో నలుగురు భారతీయులు సెమీస్‌ చేరారు. దీంతో ఈ నలుగురికీ పతకాలు ఖాయ మయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీల్స్‌ (పోలెండ్‌): యూత్‌ బాక్సింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో నలుగురు భారతీయులు సెమీస్‌ చేరారు. దీంతో ఈ నలుగురికీ పతకాలు ఖాయ మయ్యాయి. 60 కిలోల క్వార్టర్స్‌ ఫైట్‌లో వింకా 5-0తో కామిలో (కొలంబియా)పై, 81 కిలోల ప్లస్‌ విభాగంలో ఆల్ఫియా 5-0తో హోప్‌మన్‌ (హంగేరి)పై, 57 కిలోల కేటగిరీలో పూనమ్‌ 5-0తో నాజర్కీ సెరిక్‌ (కజకిస్థాన్‌)పై నెగ్గి సెమీస్‌ చేరారు. అలాగే 48 కిలోల విభాగంలో గీతిక కూడా పతకం ఖాయం చేసుకుంది.

Updated Date - 2021-04-20T10:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising