ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీసీఐకి డబ్బుపైనే ఆసక్తి

ABN, First Publish Date - 2021-05-05T09:13:42+05:30

ఐపీఎల్‌-14 మళ్లీ జరుగుతుందని తాను అనుకోవడం లేదని మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ అన్నాడు. బీసీసీఐకి డబ్బు మీద తప్ప ఆటగాళ్ల భద్రత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్‌-14 మళ్లీ జరుగుతుందని తాను అనుకోవడం లేదని మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ అన్నాడు. బీసీసీఐకి డబ్బు మీద తప్ప ఆటగాళ్ల భద్రత మీద ఆలోచన లేదని అన్నాడు. అసలు లీగ్‌ను మొత్తానికి రద్దు చేసినా నష్టమేమీలేదని అభిప్రాయపడ్డాడు. బయోబబుల్‌ను కట్టుదిట్టమైన భద్రతా వలయంలో నిర్వహిస్తే కేకేఆర్‌, సీఎస్కే, ఎస్‌ఆర్‌హెచ్‌, డీసీ క్రికెటర్లు, సహాయ సిబ్బందికి ఎందుకు కొవిడ్‌ సోకిందని ఆజాద్‌ బీసీసీఐని నిలదీశాడు. 

Updated Date - 2021-05-05T09:13:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising