ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌తో జాగ్రత్త

ABN, First Publish Date - 2021-01-27T06:41:49+05:30

భారత పర్యటనలో కఠిన సవాల్‌కు ఇంగ్లండ్‌ జట్టు సిద్ధంగా ఉండాలని ఆ దేశ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దాడని కొనియాడాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత పర్యటనలో కఠిన సవాల్‌కు ఇంగ్లండ్‌ జట్టు సిద్ధంగా ఉండాలని ఆ దేశ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దాడని కొనియాడాడు. ‘ఆసీస్‌ టూర్‌లో 36 పరుగులకే కుప్పకూలి 0-1తో వెనకబడడంతో పాటు స్టార్‌ ఆటగాళ్లను కోల్పోయినా భారత్‌ టెస్టు సిరీ్‌సను గెలవగలిగింది. అందుకే ఇంగ్లండ్‌ జట్టు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎలాంటి తప్పులు చేయకుండా ఆడాల్సి ఉంటుంది’ అని నాసిర్‌ సూచించాడు.

Updated Date - 2021-01-27T06:41:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising