ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్-14: మిగతా సీజన్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరం?

ABN, First Publish Date - 2021-05-11T21:11:31+05:30

దేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతోపాటు పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడడంతో ఐపీఎల్-14ను బీసీసీఐ వాయిదా వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతోపాటు పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడడంతో ఐపీఎల్-14ను బీసీసీఐ వాయిదా వేసింది. సగం మ్యాచ్‌లు ఇంకా జరగాల్సి ఉండడంతో ఈ ఏడాదిలోనే మిగతా సీజన్‌ను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. 


ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో యూఏఈ వేదికగా ఐపీఎల్-14 మిగతా సీజన్‌ను జరపాలని చూస్తోంది. అయితే ఆ సమయానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని ఈసీబీ ఎండీ ఆష్లే గైల్స్ చెప్పాడు. అక్టోబర్‌లో ఇంగ్లండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుందని, దేశం తరఫున ఆడేందుకే ఆటగాళ్లు ఆసక్తి చూపుతారనుకుంటున్నానని గైల్స్ అన్నాడు. 

Updated Date - 2021-05-11T21:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising