ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనసు మార్చుకున్న కమిన్స్‌

ABN, First Publish Date - 2021-05-04T09:17:24+05:30

భారత్‌లో కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ అందించడం కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ ప్యాట్స్‌ కమిన్స్‌ విరాళంగా ఇస్తానన్న రూ.37 లక్షలను ‘యూనిసెఫ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన విరాళం యూనిసెఫ్‌కు..


న్యూఢిల్లీ: భారత్‌లో కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ అందించడం కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ ప్యాట్స్‌ కమిన్స్‌ విరాళంగా ఇస్తానన్న రూ.37 లక్షలను ‘యూనిసెఫ్‌ ఆస్ట్రేలియా ద్వారా ఇండియా కొవిడ్‌-19 అప్పీల్‌’కు దానం చేశాడు. వాస్తవంగా పీఎం కేర్స్‌కు ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్టు కమిన్స్‌ తొలుత ప్రకటించినా.. ఆ తర్వాత మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-05-04T09:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising