ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొంతకాలంగా చర్చిస్తున్నా..

ABN, First Publish Date - 2021-09-17T07:33:21+05:30

కోహ్లీ నిర్ణయం వెలువడిన అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోహ్లీ నిర్ణయం వెలువడిన అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన చేశాడు. కెప్టెన్సీ విషయమై కొంతకాలంగా విరాట్‌తో చర్చిస్తున్నట్టు తెలిపాడు. ‘భారత జట్టుకు సంబంధించి మాకు స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ ఉంది. పనిభారాన్ని పరిశీలించాక నాయకత్వ మార్పు ప్రక్రియ సాఫీగా సాగుతుందని నిర్ధారణకు వచ్చాం. ప్రపంచ కప్‌ తర్వాత టీ20 జట్టు కెప్టెన్సీనుంచి వైదొలగాలని విరాట్‌ నిర్ణయించుకున్నాడు. కోహ్లీతోపాటు నాయకత్వ గ్రూపుతో గత ఆరు నెలలుగా చర్చిస్తున్నా. అందువల్ల అతను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమిది. ఆటగాడిగా విరాట్‌ తన సేవలు అందిస్తాడు. సీనియర్‌ క్రికెటర్‌గా భారత క్రికెట్‌ అభివృద్ధిలో పాలుపంచుకుంటాడు’ అని షా తెలిపాడు. 

Updated Date - 2021-09-17T07:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising