ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ.. ఫీజు తీసుకోడు

ABN, First Publish Date - 2021-10-13T06:53:49+05:30

వచ్చేనెలలో జరిగే టీ20 ప్రపంచక్‌పలో టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరించనున్నందుకు మహేంద్రసింగ్‌ ధోనీ ఎలాంటి ఫీజూ తీసుకోవడం లేదని బీసీసీఐ చీఫ్‌ గంగూలీ వెల్లడించాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెంటార్‌గా సేవలపై గంగూలీ

న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరిగే టీ20 ప్రపంచక్‌పలో టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరించనున్నందుకు మహేంద్రసింగ్‌ ధోనీ ఎలాంటి ఫీజూ తీసుకోవడం లేదని బీసీసీఐ చీఫ్‌ గంగూలీ వెల్లడించాడు. పొట్టి కప్పుకోసం గతనెలలో ఎంపిక చేసిన భారత జట్టులో 40 ఏళ్ల ధోనీని మెంటార్‌గా బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘భారత జట్టు మెంటార్‌గా ఉంటున్నందుకు ధోనీ ఫీజు వసూలు చేయడం లేదు’ అని దాదా తెలిపాడు. తన సారథ్యంలో టీమిండియాను రెండుసార్లు (2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌) ప్రపంచ విజేతగా నిలిపిన ధోనీ.. జట్టుకు సేవలందించడాన్ని బాధ్యతగా భావిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్‌ చేశాడు. అందుకే తాను ఎలాంటి ఫీజూ తీసుకోనని మెంటార్‌గా ఎంపిక చేసినరోజే ధోనీ తమకు స్పష్టం చేశాడని జై షా తెలిపాడు.  

Updated Date - 2021-10-13T06:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising