ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన నాలుగో రోజు ఆట.. కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2021-11-28T22:34:09+05:30

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడి గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూరు: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడి గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసి పర్యాటక జట్టు ముందు 284 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.


అనంతరం బ్యాటింగ్  ప్రారంభించిన న్యూజిలాండ్ వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. అశ్విన్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి కివీస్ ఓపెనర్ విల్ యంగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. 6 బంతులు ఎదుర్కొన్న యంగ్ 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.


ఐదో రోజు భారత్ విజయానికి 9 వికెట్లు అవసరం కాగా, కివీస్ విజయానికి 280 పరుగులు అవసరం. దీంతో చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది.

Updated Date - 2021-11-28T22:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising