ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయ్‌ భోపాల్‌లో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-04-08T05:57:42+05:30

భారత క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్‌) భోపాల్‌ కేంద్రాన్ని కరోనా చుట్టుముట్టింది. ఇక్కడి 24 మంది అథ్లెట్లు, 12 మంది సహాయ సిబ్బంది సహా మొత్తం 36 మంది కరోనా బారినపడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 24 మంది అథ్లెట్లకు పాజిటివ్‌

న్యూఢిల్లీ: భారత క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్‌) భోపాల్‌ కేంద్రాన్ని కరోనా చుట్టుముట్టింది. ఇక్కడి 24 మంది అథ్లెట్లు, 12 మంది సహాయ సిబ్బంది సహా మొత్తం 36 మంది కరోనా బారినపడ్డారు. అయితే అథ్లెట్లలో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న వారు ఎవరూ లేరని సాయ్‌ బుధవారం తెలిపింది. ఈనెల 3,6 తేదీల్లో నిర్వహించిన పరీక్షల్లో వీరంతా పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొంది.

Updated Date - 2021-04-08T05:57:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising