ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీకి షాక్!... రోహిత్‌‌కే పగ్గాలు

ABN, First Publish Date - 2021-12-09T01:28:13+05:30

ముంబై: కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది. వన్డే, టీ20లకు రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా ప్రకటించింది. టెస్టులకు రోహిత్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడని తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది. వన్డే, టీ20లకు రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా ప్రకటించింది. టెస్టులకు రోహిత్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడని తెలిపింది. 


మరోవైపు దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. టెస్టు జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా, రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. జట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమా విహారి, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, ఆర్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, షార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ స్టాండ్‌బై ప్లేయర్లుగా ఉన్నారు. 

      



Updated Date - 2021-12-09T01:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising