ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీసీఐకి ఊరట

ABN, First Publish Date - 2021-06-17T09:27:15+05:30

ఒకప్పటి ఐపీఎల్‌ జట్టు డెక్కన్‌చార్జర్స్‌కు బీసీసీఐ రూ. 4.800 కోట్లు చెల్లించాలన్న ఆర్బిట్రేటర్‌ ఇచ్చిన ఆదేశాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చార్జర్స్‌కు రూ. 4,800 కోట్ల 

చెల్లింపు ఆదేశాలు రద్దు


ముంబై: ఒకప్పటి ఐపీఎల్‌ జట్టు డెక్కన్‌చార్జర్స్‌కు బీసీసీఐ రూ. 4.800 కోట్లు చెల్లించాలన్న ఆర్బిట్రేటర్‌ ఇచ్చిన ఆదేశాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఐపీఎల్‌ నుంచి తమను తొలగించడంపై చార్జర్స్‌  2012లో బాంబే హైకోర్టులో సవాలు చేసింది. దాంతో వివాద పరిష్కారానికి ఆర్బిట్రేటర్‌ను హైకోర్టు నియమించింది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు చార్జర్స్‌కు బీసీసీఐ రూ. 4,800 కోట్లు చెల్లించాలని గత జూలైలో ఆర్బిట్రేటర్‌ ఆదేశాలిచ్చారు. ఆ ఆదేశాన్ని బాంబే కోర్టు బుధవారం నిలిపేసింది. అయితే చార్జర్స్‌కు బకాయిపడ్డ రూ. 30కోట్లను వడ్డీతో చెల్లించాలని బీసీసీఐకి సూచించింది.

Updated Date - 2021-06-17T09:27:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising