ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పతక విజేతలకు బీసీసీఐ నగదు బహుమతులు

ABN, First Publish Date - 2021-08-08T01:46:12+05:30

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతక విజేతలకు బీసీసీఐ నగదు బహుమతులు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతక విజేతలకు బీసీసీఐ నగదు బహుమతులు ప్రకటించింది. జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు ప్రకటించింది. రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ ఛాను, రెజ్లర్ రవికుమార్‌లకు 50 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. కాంస్య పతకాలు సాధించిన షట్లర్ పీవీ సింధు, లవ్లీనాకు పాతిక లక్షల రూపాయలు ఇవ్వనుంది. కాంస్య పతకం సాధించిన పురుషుల హాకీ జట్టుకు కోటి 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. 

Updated Date - 2021-08-08T01:46:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising