ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: సతీష్ కుమార్ పరాజయం.. భారత్ మెడల్ ఆశలు ఆవిరి!

ABN, First Publish Date - 2021-08-01T15:49:42+05:30

విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత బాక్సర్‌ సతీష్ కుమార్‌ పోరు ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత బాక్సర్‌ సతీష్ కుమార్‌ పోరు ముగిసింది. 91 కిలోల హేవీ వెయిట్ పురుషుల క్వార్టర్‌ ఫైనల్స్‌‌లో ప్రపంచ నెం.01, ఉజ్బెకిస్తాన్‌ బాక్సర్ బఖోదిర్ జలోలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-0 తేడాతో ఘోర పరాజయం పాలయ్యాడు. మొదటి బౌట్ నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన బఖోదిర్ ఏ దశలోనూ సతీష్‌కు తలొగ్గలేదు. ఇక మూడు బౌట్లలోనూ కనీస పోటీ ఇవ్వని భారత బాక్సర్ మొత్తంగా 27 పాయింట్లు సాధించాడు. అటు ప్రత్యర్థి బఖోదిర్ 30 పాయింట్లు సాధించాడు. సతీష్ కుమార్ ఈ క్వార్టర్‌ ఫైనల్స్‌‌లో గెలిచి సెమీస్‌కు వెళ్తే, భారత్‌కు మరో పతకం ఖాయం అవుతుందని భావించగా నిరాశే ఎదురైంది. 


Updated Date - 2021-08-01T15:49:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising