ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కడో తేడా జరిగింది: కమిన్స్‌

ABN, First Publish Date - 2021-05-06T09:36:09+05:30

కరోనా ప్రబలుతున్నా.. స్వదేశంలోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని నిర్ణయించినప్పుడు కొన్ని విషయాల్లో తొందరపడినట్టుగా అనిపించిందని ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు. గతేడాది యూఏఈలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ప్రబలుతున్నా.. స్వదేశంలోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని నిర్ణయించినప్పుడు కొన్ని విషయాల్లో తొందరపడినట్టుగా అనిపించిందని ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు. గతేడాది యూఏఈలో నిర్వహించిన లీగ్‌ను ఎంతో చక్కగా నిర్వహించారని కితాబిచ్చాడు. ఆ అనుభవంతోనే ఈ ఏడాది స్వదేశంలో నిర్వహించడానికి ధైర్యం చేసి ఉంటారన్నాడు. కానీ, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కొన్ని విషయాల్లో చూసీ చూడనట్టుగా వ్యవహరించారని అనిపించిందని కమిన్స్‌ చెప్పాడు. కానీ, కచ్చితమైన కారణాలను మాత్రం చెప్పలేకపోయాడు. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే.. ఐపీఎల్‌ను కొనసాగించడమేంటనే విమర్శలు వినిపిస్తున్న తరుణంలో ఆ రెండు భిన్నమైనవని కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు. 

Updated Date - 2021-05-06T09:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising