ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీ గుర్తుండిపోతాడు: పైన్‌

ABN, First Publish Date - 2021-05-17T10:02:14+05:30

సమకాలీన క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిగా గుర్తుంటాడని ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కొనియాడాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్‌: సమకాలీన క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిగా గుర్తుంటాడని ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కొనియాడాడు. ‘విరాట్‌ లాంటి ఆటగాడు ప్రతీ జట్టులో ఉండాలని కోరుకుంటారు. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పాను. అతడో పోరాట యోధుడు. అంతేకాకుండా ప్రపంచంలోనే ఉత్తమ బ్యాట్స్‌మన్‌. అతడి ఆటతో మనకు సవాల్‌ విసురుతుంటాడు. తనెప్పుడు నాకు గుర్తుండిపోతాడు’ అని పైన్‌ తెలిపాడు. అయితే గతేడాది భారత్‌ ఆసీస్‌లో పర్యటించినప్పుడు.. కోహ్లీ కూడా జట్టులో ఓ సాధారణ ఆటగాడేనని, అతడివల్ల తమకెలాంటి ఇబ్బంది లేదని సెలవిచ్చాడు.

Updated Date - 2021-05-17T10:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising