ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింధుకు 30 లక్షల నజరానా

ABN, First Publish Date - 2021-08-04T09:23:35+05:30

టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 30 లక్షల నగదు అందించనున్నట్టు తెలుస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 30 లక్షల నగదు అందించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి క్రీడా పాలసీ ప్రకారం సింధుకు నగదు ప్రోత్సాహకం అందించాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ క్రీడాశాఖ అధికారులను మంగళవారం ఆదేశించారు. సింధుతో పాటు ఇటీవల కాలంలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులందరికీ నజరానాలు వెంటనే ఇవ్వాల్సిందిగా అధికారులకు జగన్‌ సూచించారు.


Updated Date - 2021-08-04T09:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising