ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లంక క్రికెటర్లపై ఏడాది నిషేధం

ABN, First Publish Date - 2021-07-31T08:53:47+05:30

ఇంగ్లండ్‌ పర్యటనలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు శ్రీలంక క్రికెటర్లు కుశాల్‌ మెండిస్‌, నిరోషన్‌ డిక్‌వెల్లా, దనుష్క..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: ఇంగ్లండ్‌ పర్యటనలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు శ్రీలంక క్రికెటర్లు కుశాల్‌ మెండిస్‌, నిరోషన్‌ డిక్‌వెల్లా, దనుష్క గుణతిలకపై ఆ దేశ కికెట్‌ బోర్డు (ఎల్‌ఎ్‌ససీ) ఏడాది నిషేధం విధించింది. ఈ ముగ్గురు సీనియర్లకు తలో రూ. 27 లక్షల జరిమానా కూడా వేసింది. అలాగే వీరిని దేశవాళీ క్రికెట్‌ నుంచి ఆరు నెలలు సస్పెండ్‌ చేశారు. గత నెలలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీ్‌సకు ముందు ఈ ముగ్గురు క్రికెటర్లు డర్హామ్‌ వీధుల్లో తిరుగుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. దాంతో బయోబబుల్‌ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు వీరిని సిరీస్‌ నుంచి తప్పించి స్వదేశానికి పంపారు. 

Updated Date - 2021-07-31T08:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising