ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల టీ20 చాలెంజ్‌లో 3 జట్లే!

ABN, First Publish Date - 2021-04-13T09:18:16+05:30

మహిళల టీ20 చాలెంజ్‌ టోర్నీని మూడు జట్లకే పరిమితం చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ సందర్భంగా ఈ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహిళల టీ20 చాలెంజ్‌ టోర్నీని మూడు జట్లకే పరిమితం చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ సందర్భంగా ఈ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే టీ20 చాలెంజ్‌ను నాలుగు జట్లతో నిర్వహించాలని బోర్డు గత ఏడాది ఆలోచించినా కరోనా దరిమిలా మూడు జట్లతోనే టోర్నీని జరపాలని భావిస్తోంది. 


Updated Date - 2021-04-13T09:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising