ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఓవరే అంతా మార్చేసింది.. ఢిల్లీ ఓటమిపై మాజీ ప్లేయర్

ABN, First Publish Date - 2021-04-17T11:45:37+05:30

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌పై టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా స్పందించాడు. ఆ మ్యాచ్ మొత్తాన్ని ఒక్క ఓవర్ మార్చేసిందని ఆయన అభిప్రాయపడ్డాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ మధ్య ఓవర్లలో పంత్ డిఫెన్సివ్ అయిపోయాడని చెప్పిన అజయ్ జడేజా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌పై టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా స్పందించాడు. ఆ మ్యాచ్ మొత్తాన్ని ఒక్క ఓవర్ మార్చేసిందని ఆయన అభిప్రాయపడ్డాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ మధ్య ఓవర్లలో పంత్ డిఫెన్సివ్ అయిపోయాడని చెప్పిన అజయ్ జడేజా.. మార్కస్ స్టొయినిస్ వేసిన 13వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు. రాజస్థాన్‌ చేజింగ్ ఆ ఓవర్‌తోనే ప్రారంభమైందని తెలిపాడు. అదే సమయంలో కగిసో రబాడ, అవేష్ ఖాన్, క్రిస్ వోక్స్, అశ్విన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు పరిస్థితి వేరేలా ఉందని, స్టొయినిస్ బౌలింగ్ చేయడంతో పరిస్థితి తలకిందులైందని ఈ మాజీ ఆటగాడు వివరించాడు. స్టొయినిస్, కర్రాన్‌లకు బౌలింగ్ ఇవ్వడం ద్వారా రాజస్థాన్‌కు గెలిచే అవకాశాలను ఢిల్లీనే చేజేతులా ఇచ్చిందని అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2021-04-17T11:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising