ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ మహిళకు తీవ్ర జ్వరం.. రోజులు గడుస్తున్నా తగ్గడం లేదని ఒకేసారి 8 మాత్రలు మింగేసిందామె.. ఆ తర్వాత..

ABN, First Publish Date - 2021-11-18T20:21:23+05:30

35 సంవత్సరాల వయసు కలిగిన ఆ మహిళ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఆ మహిళ పేరు సారిక. 35 సంవత్సరాల వయసు కలిగిన ఆ మహిళ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎన్ని మాత్రలు వేసుకుంటున్నా తగ్గడం లేదు. బుధవారం రాత్రి జ్వరానికి తలనొప్పి కూడా తోడైంది. జ్వరంతో పాటు తలనొప్పి కూడా రావడంతో తట్టుకోలేకపోయిన సారిక ఒకేసారి ఎనిమిది తలొనొప్పి మాత్రలు మింగేసింది. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. 


దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన వైద్యులు ఆమెను సమీపంలోని పెద్దాసుపత్రికి పంపించారు. అక్కడి వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమెను హాస్పిటల్‌లో చేర్చుకునే సమయంలో సిబ్బంది స్థానిక రామ్‌గఢ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రస్తుతం కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. 

Updated Date - 2021-11-18T20:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising