ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడుతూ.. పాడుతూ.. విద్యాబోధన

ABN, First Publish Date - 2021-12-07T16:47:04+05:30

పాఠశాలకు రావడంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు పలు కార్య క్రమాలు చేపడుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 19 నెలలు పాఠశాలలు మూతపడడంతో విద్యార్థులు ఇంటికే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): పాఠశాలకు రావడంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 19 నెలలు పాఠశాలలు మూతపడడంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభించినా విద్యార్థులు పూర్తిగా హాజరుకావడం లేదు. దీంతో, విద్యార్థులు పాఠశాలకు రావడంపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు. చెంగల్పట్టు జిల్లా మామండూర్‌ మధ్యామిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కవిత, తరగతి ప్రారంభించిన కొద్దిసేపు తమిళ పాటలు పాడుతూ విద్యార్థులతో కలసి నాట్యం చేస్తుంది. దీంతో, విద్యార్థులు కూడా ఆనందంగా నృత్యం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగిందని టీచర్‌ కవిత ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-07T16:47:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising