ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Selfie గొరిల్లా కన్నుమూత... నెటిజన్ల ఆవేదన

ABN, First Publish Date - 2021-10-07T02:08:26+05:30

మౌంటేన్ గొరిల్లా చనిపోయిందని విరుంగ నేషనల్ పార్క్ ప్రకటించింది. ఈ విషయం తెలిసి బాదేసింది. దాకాసితో 10 ఏళ్ల పాటు అనుబంధం ఉన్న పార్కులోని యాజమాన్యానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఒక నెటిజెన్ స్పందించగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిన్షా: ఇద్దరు రేంజర్లతో రెండు గొరిల్లాలు సెల్ఫీ దిగిన ఫొటో అప్పట్లో ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయింది. అయితే తాజాగా అందులో ఒక గొరిల్లా చనిపోయినట్లు కాంగోలోని విరుంగ నేషనల్ పార్క్ యాజమాన్యం తెలిపింది. దాకాసి, దేజే అనే ఈ రెండు గొరిల్లాలు 2019 నెట్టింట్లో మొదటిసారి ప్రత్యక్షమయ్యాయి. ఆ రెండు గొరిల్లాలు సెల్ఫీకి ఇస్తున్న ఫోజు చూసి నెటిజెన్లు మురిసిపోయారు. అయితే సెప్టెంబర్ 26న దాకాసి (14) చనిపోయిందట. కాస్త ఆలస్యంగా తెలిసినప్పటికీ దాకాస మరణించిందని తెలిసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు.


‘‘మౌంటేన్ గొరిల్లా చనిపోయిందని విరుంగ నేషనల్ పార్క్ ప్రకటించింది. ఈ విషయం తెలిసి బాదేసింది. దాకాసితో 10 ఏళ్ల పాటు అనుబంధం ఉన్న పార్కులోని యాజమాన్యానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఒక నెటిజెన్ స్పందించగా.. ‘‘దాకాసి చనిపోయిందని తెలిసి ఏడుపు ఆగలేదు. తను ఆ దేవుని చేతుల్లో సేద తీరుతూ ఉంటుంది’’ అని మరో నెటిజెన్ రాసుకొచ్చారు.

Updated Date - 2021-10-07T02:08:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising