ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రసగుల్లలను అందుకే సీజ్ చేశాం: పోలీసులు

ABN, First Publish Date - 2021-05-07T00:34:27+05:30

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికలను కూడా ఎన్నికల సంఘం నిర్వహించింది. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పోలీసులు 20 కేజీల రసగుల్లలను స్వాధీనం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికలను కూడా ఎన్నికల సంఘం నిర్వహించింది. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పోలీసులు 20 కేజీల రసగుల్లలను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యపోకండి.. కరోనా నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరూ విజయోత్సవాలు చేసుకోకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 144ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆ నిబంధనలను అతిక్రమించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని హాపుర్ పంచాయతీలో విజయం సాధించిన అభ్యర్థి తరపున ఇద్దరు వ్యక్తులు సంబరాలు చేసుకుంటూ రసగుల్లలను పంచుతూ తిరిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి వారి నుంచి దాదాపు 20 కేజీల రసగుల్లలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-05-07T00:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising