ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరీ ఇంత క్రూరమా..? రెండ్రోజుల క్రితం పుట్టిన పాప.. పొట్టకు రాయిని కట్టి మరీ నదిలో పారేసిన కర్కశులు.. చివరకు..

ABN, First Publish Date - 2021-12-29T21:42:06+05:30

పురిట్లోనే ఆడ పిల్లలను చంపేస్తున్న ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురిట్లోనే ఆడ పిల్లలను చంపేస్తున్న ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానాలో అలాంటిదే ఓ క్రూర ఘటన వెలుగు చూసింది. ఓ కాలువలో ఓ పాప మృతదేహం స్థానికులకు దొరికింది. పాప పొట్టకు రాయి కట్టి మరీ ఎవరో కాలువలో పడేశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హర్యానాలోని రేవారిలో ఈ ఘటన జరిగింది. 


రేవరిలోని కోస్లి బైపా‌స్‌కు సమీపంలో ఉన్న పంట కాలవలో మంగళవారం మధ్యాహ్నం ఓ చిన్న పాప మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ పాప పొట్టకు రాయి కట్టేసి ఉంది. ఆ పాప వయసు రెండ్రోజులు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో ఎవరో ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ చిన్నారిని హత్య చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-12-29T21:42:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising