ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరజ్‌కు చూర్మా... సింధుకు ఐస్‌క్రీమ్... తినిపించిన ప్రధాని మోదీ!

ABN, First Publish Date - 2021-08-16T17:48:34+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన భారతీయ క్రీడాకారుడు నీరజ్ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోదీ చుర్మా తినిపించారు. అదే ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మోదీ ఐస్‌క్రీమ్ తినిపించారు. ఒలింపిక్ చరిత్రలో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన క్రీడాకారిణిగా సింధు ఘనత దక్కించుకున్నారు. ఈరోజు మోదీ భారత్ తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులను కలుసుకున్నారు. పంద్రాగస్టు వేడుకలకు ఈ క్రీడాకారులంతా హాజరయ్యారు. 



Updated Date - 2021-08-16T17:48:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising