ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.10కే ఖరీదైన ఆహారం... రుచి చూడకుండానే రూ.49 వేలు పోగొట్టుకున్న టీచర్!

ABN, First Publish Date - 2021-09-08T14:13:37+05:30

రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్న కొద్దీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరఠ్: రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్న కొద్దీ... మోసాలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించి చేస్తున్న మోసాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. 


తాజాగా యూపీలోని మీరఠ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయురాలికి ప్రముఖ రెస్టారెంట్ పేరుతో ఒక ఆకర్షణీయమైన మెసేజ్ వచ్చింది. కేవలం రూ. 10 కే ఖరీదైన ‘థాలీ’ అందిస్తున్నట్లు దానిలో ఉంది. దీనిని చూసిన ఆ టీచర్ మెసేజ్ కిందనున్న లింక్‌ను క్లిక్ చేశారు. వెంటనే ఆమె బ్యాంకు ఖాతాలోని రూ. 49 వేలు మాయమయ్యాయి. దీంతో కంగుతిన్న టీచర్ వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగౌ సైబర్ పోలీసులు మాట్లాడుతూ ఆన్‌లైన్ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - 2021-09-08T14:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising