ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17 ఏళ్ల కుర్రాడు మిస్సింగ్.. పక్కింట్లో ఉండే 30 ఏళ్ల వివాహిత కూడా అదృశ్యం.. అసలు కథేంటో తెలిసి అంతా షాక్..!

ABN, First Publish Date - 2021-09-14T19:14:48+05:30

ఆమె వయసు 30 సంవత్సరాలు.. భర్తతో కలిసి ఓ బస్తీలో నివసిస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె వయసు 30 సంవత్సరాలు.. భర్తతో కలిసి ఓ బస్తీలో నివసిస్తోంది.. పొరుగింటి బాలుడితో సరదాగా మాట్లాడుతూ ఉండేది.. పదేళ్ల వయసు నుంచి ఆ బాలుడు ఆమెకు తెలుసు.. శుక్రవారం సాయంత్రం ఆ బాలుడు అదృశ్యమయ్యాడు.. తల్లిదండ్రులు ఎంతగా వెతికినా ఆ బాలుడి ఆచూకీ లభించలేదు.. పక్కంట్లో నివసించే 30 ఏళ్ల మహిళ కూడా అదే రోజు నుంచి కనిపించలేదు.. దీంతో అనుమానం వచ్చిన బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.. మహారాష్ట్రలోని భివాండీలో ఈ ఘటన జరిగింది. 


ఇవి కూడా చదవండి

మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం.. పెళ్లి చేసుకున్న మర్నాడే అతడి నుంచి ఊహించని ప్రపోజల్.. ఆమె నో చెప్పిందని..





అర్జెంట్‌గా ఫోన్ చేసుకోవాలి.. ప్లీజ్.. అంటూ మార్కెట్లో ఓ కుర్రాడు అడగడంతో సరేనని మొబైల్ ఇచ్చాడో వ్యక్తి.. చివరకు..


భివాండిలోని ఓ బస్తీలో ఉంటున్న తమ 17 ఏళ్ల కొడుకు, తమ ఎదురింట్లో ఉండే 30 ఏళ్ల వివాహితతో కలిసి వెళ్లిపోయాడని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు మైనర్ కావడంతో మహిళపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం తమ పొరుగింట్లో దిగిన మహిళ తమ కుమారుడితో సరదాగా మాట్లాడుతూ ఉండేదని, ఇటీవల తమ కుమారుడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు. 


Updated Date - 2021-09-14T19:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising