ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాకు ధనం వద్దు... లక్ష్మే కావాలంటూ వరుని తండ్రి...

ABN, First Publish Date - 2021-02-24T17:22:23+05:30

రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలో పురాతన ఆచారాలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బూందీ: రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలో పురాతన ఆచారాలకు విరుద్ధంగా చోటుచేసుకున్న ఒక ఆదర్శప్రాయమైన ఉదంతం చర్చనీయాంశంగా మారింది. రిటైర్డ్ ప్రిన్సిపాల్ బ్రజ్ మోహన్ మీణా టోంకా జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన యువతితో తన కుమారునికి వివాహం నిశ్చయించారు. 


ఈ నేపధ్యంలో వారి వివాహ తంతు జరుగుతోంది. ఇంతలో వరుని తండ్రి నోట్లకట్టలు ఉన్న ఒక పాత్రను తీసుకు వచ్చి, అందరికీ చూపిస్తూ, ఈ డబ్బులు తమకు అక్కర్లేదని, కేవలం అమ్మాయి మాత్రమే చాలని అంటూ తమకు కట్నంగా ఆడపెళ్లివారు ఇచ్చిన రూ. 11 లక్షలను తిరిగి వారికి ఇచ్చేశారు. అయితే సంప్రదాయం ప్రకారం 101 రూపాయలు మాత్రం తన దగ్గర ఉంచుకున్నారు. ఈ సందర్భంగా వధువు ఆరతీ మీణా ఆనందం వ్యక్తం చేస్తూ, తాము ఇచ్చిన కట్నాన్ని తిరిగి ఇచ్చేసి మంచి సందేశాన్ని ఇచ్చారన్నారు. సమాజంలో మగువకు తగిన గౌరవం అందించారన్నారు. కాగా ఆరతి బీఎస్సీ పూర్తి చేసి బీఈడీ చేస్తున్నారు.

Updated Date - 2021-02-24T17:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising