ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమ్ ఆద్మీ పార్టీకి ఈడీ నోటీసులు... ఫేక్ కంపెనీల నుంచి చందాల వసూళ్లపై విచారణ!

ABN, First Publish Date - 2021-09-13T17:53:26+05:30

ed issues notice to aam aadmi party

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు పంపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు ఫేక్ కంపెనీల నుంచి చందాలు వసూలు చేసిన ఉదంతం 2014లో చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు ఫేక్ కంపెనీల నుంచి రెండు కోట్ల రూపాయలు వసూలు చేసిందని రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్(ఆర్ఓసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మొత్తాన్ని డెహ్రాడూన్‌కు చెందిన ఒక కంపెనీ.. ఫేక్ కంపెనీల పేరుతో అందించింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చడ్డా ఒక ట్వీట్‌లో... మోదీ ప్రభుత్వ ఫేవరెట్ ఏజెన్సీ ఈడీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి లవ్ లెటర్ వచ్చిందని తెలిపారు. దీని గురించి అన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు. 

Updated Date - 2021-09-13T17:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising