ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మితిమీరి మద్యం సేవించి బస్సుకు అడ్డంగా వెళ్లాడు.. దండం పెట్టాడు.. చివరకు..!

ABN, First Publish Date - 2021-07-29T00:35:32+05:30

మితిమీరి మద్యం సేవించి బస్సుకు అడ్డంగా వెళ్లాడు.. దండం పెట్టాడు.. చివరకు..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: మందుబాబుల ఆగడాలకు అంతేలేకుండా పోయింది. మితిమీరి మద్యం సేవించి ప్రజల దయనందన జీవితానికి అడ్డం తిరగడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. దిండిగల్ బస్టాండ్ సమీపంలో మందుబాబు బస్సుకు అడ్డంపడ్డారు. బస్సు డ్రైవర్‌కు దండం పెడుతూ సాష్టాంగ పడ్డారు. చాలా సేపు పిచ్చి చేష్టలు చేస్తూ అందరికి విసుగుపుట్టించారు. చాలా సేపటి తర్వాతే పక్కకు జరిగారు. దీంతో బస్సు ఆలస్యమైంది. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని దిండిగల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 



Updated Date - 2021-07-29T00:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising