ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిశువు మృతి చెందాడని చెప్పిన వైద్యులు... అంతిమ సంస్కారాలు చేస్తుండగా...

ABN, First Publish Date - 2021-07-18T12:39:21+05:30

జార్ఖండ్‌లోని దేవఘర్ పరిధిలో గల ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవఘర్: జార్ఖండ్‌లోని దేవఘర్ పరిధిలో గల ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఒక గర్భిణికి డెలివరీ చేసిన అనంతరం శిశువు మృతి చెందాడని తేల్చిచెప్పారు. అయితే ఆ శిశువు సజీవంగా ఉన్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు... తప్పుడు సమాచారమిచ్చిన ఆసుపత్రిపై దాడికి దిగి, అక్కడి సిబ్బందిని చావగొట్టారు. అయితే పోలీసుల చొరవతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 


మధుపూర్ నివాసి, ఆ శివువు నాయనమ్మ రేఖాదేవి తెలిపిన వివరాల ప్రకారం ఆ ఆసుపత్రిలో తమ కోడలికి ప్రసవం అయ్యిందని, శిశువు చనిపోయాడని వైద్యులు తెలిపారన్నారు. అయితే ఆ శిశువును ఇంటికి తీసుకు వెళ్లిపోయాయని, ఆ తరువాత ఆ శిశువును ఖననం చేసే సమయంలో ఊహించని విధింగా శిశువు ఏడవసాగిందని తెలిపారు. దీంతో తప్పుడు సమాచారమిచ్చిన వైద్యులను నిలదీశామని తెలిపారు. అయితే ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవానంద్ ప్రకాష్... ఆ శిశువు సంబంధీకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు.

Updated Date - 2021-07-18T12:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising