ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాపారవేత్త బంపరాఫర్.. పిల్లిని పట్టిస్తే రూ.20 వేలు!

ABN, First Publish Date - 2021-12-04T17:40:43+05:30

తన పెంపుడు పిల్లి కోసం ఓ వ్యాపారవేత్త బంపరాఫర్ ప్రకటించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన పెంపుడు పిల్లి కోసం ఓ వ్యాపారవేత్త బంపరాఫర్ ప్రకటించాడు. రెండ్రోజుల నుంచి కనిపించకుండా పోయిన తన పెంపుడు పిల్లిని పట్టి తెచ్చిస్తే రూ.20 వేలు ఇస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటన తాజాగా వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్-45లో నివసిస్తున్న వ్యాపారవేత్త అభిరాజ్ తాజాగా ఈ ప్రకటన చేశారు. 


గురువారం నుంచి తన పెంపుడు పిల్లి `జోయా` కనిపించడం లేదని ఆయన ఆందోళన చెందుతున్నారు. సీసీటీవీ కెమేరాల ద్వారా చూస్తే జోయా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు తెలిసిందన్నారు. ఎవరికైనా జోయా కనిపిస్తే తీసుకొచ్చి ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. అలా తీసుకొచ్చిన వారికి రూ.20 వేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. 

Updated Date - 2021-12-04T17:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising