ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ సభతో వైసీపీ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతోంది?

ABN, First Publish Date - 2021-12-30T01:08:54+05:30

విజయవాడలో బీజేపీ నేతలు సభ నిర్వహించి ఏపీ సీఎం జగన్‌పై విరుచుకుపడిన విషయం తెలిసింది. అయితే ఈ సభలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విజయవాడలో బీజేపీ నేతలు సభ నిర్వహించి ఏపీ సీఎం జగన్‌పై విరుచుకుపడిన విషయం తెలిసింది. అయితే ఈ సభలో బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేవకర్ చేసి వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బెయిల్‌పై ఉన్న కొందరు నేతలు త్వరలో జైలుకి వెళ్తారని ప్రకాశ్ జవదేకర్ ఎవరిని ఉద్దేశించారనే చర్చ కూడా సాగుతోంది. మరో వైపు బీజేపీ నేతలకు వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసి మరీ వైసీపీ నేతలు విమర్శలు చేశారు. 


ఈ నేపథ్యంలో ‘‘బీజేపీ సభతో వైసీపీ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతోంది?.బీజేపీ ఆరోపణలకు, వైసీపీ సమాధానాలకు లింకుందా?. సోము వీర్రాజు ప్రసంగం బీజేపీని ఇరకాటంలో పడేసిందా?. బీజేపీపై కేసీఆర్-కేటీఆర్‌పై షర్మిల సెటైర్లు పేలాయా?. విపక్షాలపై నోరు పారేసుకున్న సజ్జల -ఆనంకు సమాధానం చెప్తారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2021-12-30T01:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising