ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ వెళ్లే వారికి అమెరికా హెచ్చరిక.. ఆ ప్రాంతాలకు వెళ్లొద్దంటూ..

ABN, First Publish Date - 2021-07-22T08:38:53+05:30

భారతదేశానికి వెళ్లాలనుకునే తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లే పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారతదేశానికి వెళ్లాలనుకునే తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లే పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారత్‌లో రైతుల నిరసనల దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. గతంలో ఇలాంటి నిరసనలు హింసాత్మకంగా మారాయని పేర్కొంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఉత్తర ఢిల్లీ సరిహద్దులు, పార్లమెంటు, రాజ్‌పథ్, జంతర్ మంతర్, ఇండియా గేట్ వంటి ప్రాంతాలు, జన్‌పథ్ వంటి ప్రాంతాలకు వెళ్లే మెట్రో రైళ్లలో ప్రయాణించొద్దని అమెరికన్లకు సూచనలు చేసింది.

Updated Date - 2021-07-22T08:38:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising