ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US నుంచి భారత్ వచ్చే వారికి గుడ్‌న్యూస్

ABN, First Publish Date - 2021-07-21T19:18:45+05:30

అమెరికా నుంచి భారత్‌కు వెళ్లే వారికి లైన్‌క్లియర్‌ అయింది. ఈ మేరకు ప్రయాణ ఆంక్షలను సడలిస్తూ బైడెన్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను ‘లెవల్‌-4’ నుంచి ‘లెవల్‌-3’కి తగ్గించింది. భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతుండటంతో సెంట్రల్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) లెవల్‌-3 హెల్త్‌ నోటీసు జారీ చేసింది. అలాగే పాకిస్థాన్‌లో కరోనా రిస్క్‌ తక్కువగా ఉన్నందున సీడీసీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాణ ఆంక్షలను సడలించిన బైడెన్‌ సర్కార్ 

వాషింగ్టన్‌, జూలై 20 : అమెరికా నుంచి భారత్‌కు వెళ్లే వారికి లైన్‌క్లియర్‌ అయింది. ఈ మేరకు ప్రయాణ ఆంక్షలను సడలిస్తూ బైడెన్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను ‘లెవల్‌-4’ నుంచి ‘లెవల్‌-3’కి తగ్గించింది. భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతుండటంతో సెంట్రల్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) లెవల్‌-3 హెల్త్‌ నోటీసు జారీ చేసింది. అలాగే పాకిస్థాన్‌లో కరోనా రిస్క్‌ తక్కువగా ఉన్నందున సీడీసీ..  ఆ దేశానికి ‘లెవల్‌-2’ ట్రావెల్‌ అడ్వయిజరీ జారీ చేసింది. అయితే అక్కడ టెర్రరిజం, హింస ముప్పు ఎక్కువగా ఉన్నందున.. సీడీసీని పక్కన పెట్టి లెవల్‌-3 అడ్వయిజరీనే అమెరికా విదేశాంగ శాఖ జారీ చేసింది. 


Updated Date - 2021-07-21T19:18:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising