ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియన్ డయాస్పుర సభ్యులను ప్రశంసించిన తరణ్‌జిత్ సింగ్ సంధూ!

ABN, First Publish Date - 2021-02-27T00:34:53+05:30

అమెరికాలోని ఇండియన్ డయాస్పుర సభ్యులతో సంభాషించడంపట్ల అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ సంతోషం వ్యక్తం చేశారు. భారత్-అమెరికాల మధ్య ఉన్న సంబంధాలు మెరుగుపడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలోని ఇండియన్ డయాస్పుర సభ్యులతో సంభాషించడంపట్ల అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ సంతోషం వ్యక్తం చేశారు. భారత్-అమెరికాల మధ్య ఉన్న సంబంధాలు మెరుగుపడటంలో డయాస్పుర సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. వివరాల్లోకి వెళితే.. తరణ్‌జిత్ సింగ్ సంధూ తాజాగా ఇండియన్ డయాస్పుర సభ్యులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు సహా ఇతర అంశాలపై ఆయన వారితో చర్చించారు. ఈ సమావేశం అనంతరం ట్విట్టర్ వేదికగా తరణ్‌జిత్ సింగ్ సంధూ స్పందించారు. ‘అమెరికా నలుమూలల నుండి వచ్చిన భారత ప్రవాసుల సభ్యులతో సంభాషించడం, భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో వారి విభిన్న దృక్పథాలను వినడం ఆనందాన్నిచ్చింది. అమెరికాలోని శక్తివంతమైన భారతీయ అమెరికన్ సమాజం.. ఇరు దేశాల మధ్య కీలక పాత్ర పోషిస్తోంది’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2021-02-27T00:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising