ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు సింగపూర్ గుడ్‌న్యూస్!

ABN, First Publish Date - 2021-10-24T03:58:31+05:30

కరోనా ఆంక్షల జాబితాల నుంచి భారత్‌ను తొలగిస్తున్నట్టు సింగపూర్ తాజాగా ప్రకటించింది. భారత్‌తో పాటూ మరో ఐదు దక్షిణాసియా దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా ఆంక్షల జాబితాల నుంచి భారత్‌ను తొలగిస్తున్నట్టు సింగపూర్ తాజాగా ప్రకటించింది. భారత్‌తో పాటూ మరో ఐదు దక్షిణాసియా దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. భారత్, బంగ్లాదేశ్, మియాన్మార్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకలో ప్రయాణించిన వారందరినీ తమ దేశంలోకి అనుమతిస్తామని, అంతేకాకుండా..సింగపూర్ గుండా మరో గమ్యానికి వెళ్లేందుకు కూడా అనుమతి ఉందని అక్కడి ప్రభుత్వం తాజాగా పేర్కొంది. అయితే.. ఆయా దేశాల పర్యటకులు మాత్రం సింగపూర్‌లోకి అడుగుపెట్టాక 10 రోజుల పాటు ఇంటిపట్టునే గడపాల్సి ఉంటుంది. ఈ నిబంధన అనుల్లంఘనీయం. ఇక శుక్రవారం నాటి లెక్కల ప్రకారం సింగపూర్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,65,663కి చేరుకుంది. ఇప్పటివరకూ అక్కడ 294 మంది కరోనాకు బలయ్యారు. 

Updated Date - 2021-10-24T03:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising