ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ పేలుడు పదార్థాలతో యూఎస్ నేవీ పరీక్షలు.. 3.9తీవ్రతతో కంపించిన భూమి

ABN, First Publish Date - 2021-06-21T19:14:06+05:30

అమెరికా నేవీ శుక్రవారం కీలక ఘట్టానికి తెరలేపింది. యుద్ధవిమాన వాహక నౌకల పటిష్టతను తెలుసుకునేందుకు ‘ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్’పేరుతో కఠిన పరీక్షలను నిర్వహించింది. భారీ పేలుడు పదార్ధాలను నౌ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మియామీ: అమెరికా నేవీ శుక్రవారం కీలక ఘట్టానికి తెరలేపింది. యుద్ధవిమాన వాహక నౌకల పటిష్టతను తెలుసుకునేందుకు ‘ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్’పేరుతో కఠిన పరీక్షలను నిర్వహించింది. భారీ పేలుడు పదార్ధాలను నౌకల సమీలంలో పేల్చిడం ద్వారా యుద్ధ సమయంలో వాటిని ఉపయోగించవచ్చా లేదా అనే అంశాన్ని పరిశీలించింది. ఇందులో భాగంగా ఫ్లోరిడా తీరంలో అట్లాంటిక్ మహా సముద్రంలో యూఎస్‌కు నేవీకి చెందిన అత్యాధునిక నౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్.ఫోర్డ్ సమీపంలో 40వేల పౌండ్ల (18,144కిలోల) భారీ పేలుడు పదార్థాన్ని అధికారులు ఉపయోగించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను యూఎస్ నేవీ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. ఈ క్రమంలో స్పందించిన యూఎస్ జియోలాజికల్ సర్వే సంచలన విషయాన్ని వెల్లడించింది. అట్లాంటిక్ మహా సముద్రంలో సంభవించిన పేలుడు కారణంగా రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలిపింది.




Updated Date - 2021-06-21T19:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising