ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. ఆ దేశం నుంచి వచ్చే వాళ్లకు రెండు కండీషన్స్!

ABN, First Publish Date - 2021-11-27T22:00:16+05:30

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్(బీ.1.1.529) ఉనికిలోకి వచ్చిన నేపథ్యంలో భారత్‌లోని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్:  కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్(బీ.1.1.529) ఉనికిలోకి వచ్చిన నేపథ్యంలో భారత్‌లోని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా మహారాష్ట్రం ప్రభుత్వం.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరిగా క్వారంటైన్‌కు పంపించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనితోపాటూ..ప్రయాణికులు ఎవరైనా కొత్త వేరియంట్ బారిన పడ్డారో లేదో తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపించనుంది. మరోవైపు.. గుజరాత్ ప్రభుత్వం కూడా విదేశీ విమాన ప్రయాణికుల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా, యూరోప్, బ్రిటన్, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోత్సువానా, చైనా, మారిషస్, న్యూజీల్యాండ్, జింబాబ్వే, హాంగ్‌కాంగ్ దేశాల ప్రయాణికులు భారత్‌కు వచ్చాక ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేసింది.


Updated Date - 2021-11-27T22:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising