నేటి నుంచి పాస్పోర్టు సేవలు షురూ!
ABN, First Publish Date - 2021-06-01T14:02:44+05:30
రాష్ట్రవ్యాప్తంగా పాస్పోర్ట్ కార్యాలయాల్లో సేవలను మంగళవారం నుంచి పునఃప్రారంభించనున్నారు.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పాస్పోర్ట్ కార్యాలయాల్లో సేవలను మంగళవారం నుంచి పునఃప్రారంభించనున్నారు. హైదరాబాద్(బేగంపేట్, అమీర్పేట్,టోలిచౌకి), నిజామాబాద్, కరీంనగర్తో పాటు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం, సచివాలయంలోని అటెస్టేషన్కేంద్రంలో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1వరకు సేవలు అందుబాటులో ఉంటాయని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి బాలయ్య తెలిపారు.
Updated Date - 2021-06-01T14:02:44+05:30 IST