ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విమానాన్ని అనుమతించేది లేదన్న పాక్..భారత్‌లో కలవరం!

ABN, First Publish Date - 2021-11-04T03:57:05+05:30

కశ్మీర్-షార్జా మధ్య నడిచే విమానాన్ని తమ దేశం గుండా అనుమతించేది లేదంటూ పాకిస్థాన్ తాజాగా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కశ్మీర్-షార్జా మధ్య నడిచే విమానాన్ని తమ దేశం గుండా అనుమతించేది లేదంటూ పాకిస్థాన్ తాజాగా ప్రకటించింది. వినియోగదారులకు టిక్కెట్టు రేట్లు అందుబాదటులో ఉండే విధంగా గో ఫస్ట్ సంస్థ ఈ సర్వీసును ప్రవేశపెట్టింది. గత నెలలోనే భారత్ హోం మంత్రి అమిత్ షా ఈ విమాన సేవలను ప్రారంభించారు. అయితే.. పాక్ తీసుకున్న నిర్ణయంతో ఈ సేవలు కొనసాగుతాయో లేదో అన్న భయాందోళనలు రేకెత్తుతున్నాయి. పాక్ అనుమతి నిరాకరణ కారణంగా ఈ విమానాన్ని మరోమార్గం గుండా నడపాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రయాణం సమయం గంట మేరకు పెరిగి, టిక్కెట్ చార్జీలు పెరిగే అవకాశం ఉండటంతో ఈ సర్వీసును మూలపెట్టొచ్చన అనుమానాలు పెరుగుతున్నాయి. కాగా.. 2009లో ప్రారంభమైన శ్రీనగర్-దుబాయ్ విమాన సర్వీసుకు కూడా పాక్ మోకాలడ్డడంతో విరమించుకోవాల్సి వచ్చింది. తాజా సర్వీసుకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. 


Updated Date - 2021-11-04T03:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising