ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు ప్రయాణాలొద్దు.. దేశ పౌరులను హెచ్చరించిన ఒమన్

ABN, First Publish Date - 2021-04-18T13:03:15+05:30

భారత్‌లో రోజురోజుకూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఒమన్ ఎంబసీ తమ దేశ పౌరులను హెచ్చరించింది. సాధ్యమైనంత వరకు భారత్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో రోజురోజుకూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఒమన్ ఎంబసీ తమ దేశ పౌరులను హెచ్చరించింది. సాధ్యమైనంత వరకు భారత్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. భారత్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని కోరింది. ప్రస్తుతం ఇండియాలో ప్రతిరోజు 2లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయని, మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితిలో ఇక్కడికి రాకపోవడం మంచిదని తెలిపింది. తప్పనిపరిస్థితిలో మాత్రమే భారత్‌కు ప్రయాణించాలని సూచించింది.  

Updated Date - 2021-04-18T13:03:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising