ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నారైలకు పాస్‌పోర్టుతో ‘ధరణి’ పాస్‌బుక్‌

ABN, First Publish Date - 2021-01-22T12:46:58+05:30

పాస్‌పోర్టు ఆధారంగా ఎన్నారైలు పాసుబుక్కులను పొందే ఆప్షన్‌ను ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాస్‌పోర్టు ఆధారంగా ఎన్నారైలు పాసుబుక్కులను పొందే ఆప్షన్‌ను ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. 2017లో భూ రికార్డుల నవీకరణ జరిగినప్పుడు ఆధార్‌ లేదనే కారణంతో ప్రవాస భారతీయులకు పాస్‌ బుక్కును ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. ఇటీవలే పాస్‌ పోర్టు ఆధారంగా పాస్‌బుక్కులు జారీ చేయాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో  ధరణి పోర్టల్‌లో పాస్‌పోర్టు ఆధారంగా పాస్‌బుక్కులకోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి, పాస్‌బుక్కుల జారీకి ఆమోదం తెలుపుతారు. 

Updated Date - 2021-01-22T12:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising