ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ కవితపై బీజేపీ చేసిన ఆరోపణలను ఖండించిన ఎన్నారై టీఆర్ఎస్

ABN, First Publish Date - 2021-02-24T17:50:43+05:30

ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ యూనియన్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై చేసిన ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి తరుణ్ చుగ్ ఉపసంహరించుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ యూనియన్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై చేసిన ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి తరుణ్ చుగ్ ఉపసంహరించుకోవాలని ఎన్నారై టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. తెలంగాణ పర్యటనలో భాగంగా శ్రీరాంపూర్‌లో తరుణ్ చుగ్ చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని కవితకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఎన్నారై టీఆరెస్ సభ్యులు ఆకుల శ్యామ్ డిమాండ్ చేశారు. శ్యామ్ మాట్లాడుతూ.. సింగరేణిని అవినీతిమయం చేశారన్న ఆరోపణలను తరుణ్ చుగ్ నిరూపించాలని, లేని పక్షంలో తెలంగాణలో ఆయనను తిరగనీయమని హెచ్చరించారు. టీఆరెస్ పార్టీపై, కవితపై లేనిపోని ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీని  చిత్తుగా ఓడిస్తారని అన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులందరూ టీఆఎస్ పార్టీకి ఓటు వేయాలని ఆకుల శ్యామ్ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-02-24T17:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising