ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణ కొరియా కీలక ప్రకటన.. వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు..!

ABN, First Publish Date - 2021-06-17T05:26:26+05:30

కోవిషీల్డ్ తీసుకుని దక్షిణ కొరియాకు వచ్చే భారతీయ ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని దక్షిణ కొరియా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అయితే..కొవ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోవిషీల్డ్ తీసుకుని దక్షిణ కొరియాకు వచ్చే భారతీయ ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని దక్షిణ కొరియా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అయితే..కొవ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రం తమ దేశంలోకి అడుగుపెట్టాక కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాలని, ఇది పూర్తి చేసుకున్నాకే తమ గమ్యస్థానాలవైపు వెళ్లాలని ప్రభుత్వం వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులను మాత్రమే దేశంలోకి అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా దేశాధినేతలు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులకు క్వారంటైన్ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పింది.

Updated Date - 2021-06-17T05:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising