ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం

ABN, First Publish Date - 2021-04-08T15:22:45+05:30

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశం నుంచి న్యూజిలాండ్ వచ్చే ప్రయాణికులపై ఆ దేశ ప్రధానమంత్రి జసిందా అర్డెర్న్ తాత్కాలిక నిషేధం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశం నుంచి న్యూజిలాండ్ వచ్చే ప్రయాణికులపై ఆ దేశ ప్రధానమంత్రి జసిందా అర్డెర్న్ తాత్కాలిక నిషేధం విధించారు. ఏప్రిల్ 11వతేదీ సాయంత్రం 4 గంటల నుంచి భారతదేశం నుంచి ప్రయాణికులను న్యూజీలాండ్ దేశంలోకి అనుమతించమని ఆ దేశ అధికారులు ప్రకటించారు.భారత్ నుంచి వచ్చే న్యూజిలాండ్ పౌరులకు కూడా ఈ నిషేధం వర్తించనుంది. ఏప్రిల్ 28వతేదీ వరకు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను న్యూజిలాండ్ దేశంలోకి అనుమతించరు.న్యూజిలాండ్ దేశంలో వెలుగుచూసిన 23 కరోనా కేసుల్లో 17 మంది భారతదేశం నుంచి వచ్చిన ప్రయాణికులే కావడంతో న్యూజిలాండ్ మన ప్రయాణికులపై నిషేధాస్త్రం విధించింది. 


Updated Date - 2021-04-08T15:22:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising