ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నారైలను టార్గెట్ చేసిన కిలాడీ లేడీ.. అరెస్ట్!

ABN, First Publish Date - 2021-02-27T01:35:08+05:30

నకిలీ ప్రొఫైల్‌తో ఎన్నారైలను టార్గెట్ చేస్తూ డబ్బులను డిమాండ్ చేస్తున్న యువతిని రాచకొండ పోలీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నకిలీ ప్రొఫైల్‌తో ఎన్నారైలను టార్గెట్ చేస్తూ డబ్బులను డిమాండ్ చేస్తున్న యువతిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరుకు చెందిన అర్చన హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. కొద్ది రోజుల క్రితం మాట్రిమోనీలో ఫేక్ ప్రోఫైల్‌ను క్రియోట్ చేసిన అర్చన.. ఎన్నారైలను టార్గెట్ చేసి, డబ్బులను డిమాండ్ చేస్తోంది. ప్రొఫైల్‌పై ఆసక్తి చూపిన ఎన్నారైలకు.. తన ఫోన్ నెంబర్ దొరకుండా మొబైల్ సాఫ్ట్‌వేర్ నుంచి ఈ కిలాడీ లేడీ ఫోన్ చేస్తోంది. షార్ట్ వీసాపై ఇండియాకి వచ్చానంటూ నమ్మబలికి.. తనను కలవాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. పలువురిని ఇదే రీతిలో మోసం చేసిన యువతి.. తాజాగా పోలీసులకు చిక్కింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు.. అర్చనను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు. 


Updated Date - 2021-02-27T01:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising